మరో కీలక నిర్ణయం తీసుకున్న భారత కేంద్ర ప్రభుత్వం
- September 20, 2019
భారత కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2017–18 కాలానికి 8.55గా ఉన్న వడ్డీ రేటును.. 8.65 శాతానికి పెంచి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో 2018–19 సంవత్సరానికి గాను 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇకపై వచ్చే క్లెయిమ్లను కూడా 8.65 శాతం వడ్డీతో సెటిల్ చేయాలనీ అధికారులను ఆదేశించింది. కాగా ఈపీఎఫ్ రేటును 8.65 శాతానికి పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుపరిచింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









