ఖతార్: ర్యాఫిల్ డ్రా విన్నర్స్ని ప్రకటించిన ఐఎఫ్ఎస్
- September 21, 2019
ఖతార్:ఇంటెగ్రల్ ఫుడ్ సర్వీసెస్ నిర్వహించిన రఫాలె డ్రా విజేతల్ని ప్రకటించారు. నెర్సీ వోలుంటాడ్ అనే వ్యక్తి మిట్సుబిషి పజెరో గెలుచుకున్నారు. స్వాతిబెన్ షేత్, మెర్సిడెస్ బెంజ్ ఎ200 సిరీస్ని దక్కించుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐఎఫ్ఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరిగింది. ఈ సందర్భంలోనే స్క్రాచ్ అండ్ విన్ ప్రమోషన్ విజేతల్ని కూడా ఐఎఫ్ఎస్ ప్రకటించింది. ఐఎఫ్ఎస్ గ్రూప్, విజేతల్ని అభినందించింది. తమ ప్రమోషన్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







