ఒమన్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి
- September 22, 2019
మస్కట్: ల్యాండ్ క్రూయిజర్ - ట్రక్ ఢీకొనడంతో ముగ్గురు వలసదారులు మృతి చెందారు. రుస్తాక్ దగ్గరలో హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ, ట్రక్ - ల్యాండ్ క్రూయిజర్ ఢీకొన్న తర్వాత, ఓ స్టేషనరీ ఆబ్జక్ట్ని గుద్దుకుని, పలుమార్లు పల్టీలు కొట్టినట్లు చెప్పారు. మృతదేహాల్ని వారి వారి సొంత ప్రాంతాలకు తలరించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మృతదేహాల తరలింపు, లీగల్ ప్రొసిడ్యూర్స్ అంశాలపై దృష్టి సారించాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







