ఒమన్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి
- September 22, 2019
మస్కట్: ల్యాండ్ క్రూయిజర్ - ట్రక్ ఢీకొనడంతో ముగ్గురు వలసదారులు మృతి చెందారు. రుస్తాక్ దగ్గరలో హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ ఒమన్ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ, ట్రక్ - ల్యాండ్ క్రూయిజర్ ఢీకొన్న తర్వాత, ఓ స్టేషనరీ ఆబ్జక్ట్ని గుద్దుకుని, పలుమార్లు పల్టీలు కొట్టినట్లు చెప్పారు. మృతదేహాల్ని వారి వారి సొంత ప్రాంతాలకు తలరించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మృతదేహాల తరలింపు, లీగల్ ప్రొసిడ్యూర్స్ అంశాలపై దృష్టి సారించాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







