యూఏఈలో భారత కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ పర్యటన
- September 24, 2019
భారత కేంద్ర మంత్రి పియుష్ గోయెల్, యూఏఈలో రెండు రోజుల పర్యటన కోసం విచ్చేశారు. ఆయనకు ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ స్వాగతం పలికింది. దుబాయ్ ఎక్స్పో 202లో ఇండియా పెవిలియన్ని ఆయన ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా పియుష్ గోయెల్తో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ సమావేశమయ్యింది. ఐపీఎఫ్ ప్రెసిడెంట్, నేషనల్ కన్వీనర్ భూపేంద్ర కుమార్, ఐపీఎఫ్ యాక్టివిటీస్ గురించి వివరించారు. కాన్సుల్ వ్యవహారాలు, కల్చర్ ఎక్స్ఛేంజ్ వంటి విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఐపీఎఫ్ దుబాయ్ ప్రెసిడెంట్ రమేష్ మన్నాథ్, వైస్ ప్రెసిడెంట్ జనగాం శ్రీనివాస్, ఐపీఎఫ్ షార్జా ప్రెసిడెంట్ విజయన్ నాయర్, జనరల్ సెక్రెటరీ సురేష్ కాశి, ఐపీఎఫ్ అజ్మన్ ప్రెసిడెంట్ రాధిష్ నాయర్, ఐపీఎఫ్ విమెన్ వింగ్ కో-ఆర్డినేటర్ శిల్పా నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఐపీఎఫ్ టీమ్ సేవల్ని కొనియాడారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









