యూఏఈలో భారత కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ పర్యటన
- September 24, 2019
భారత కేంద్ర మంత్రి పియుష్ గోయెల్, యూఏఈలో రెండు రోజుల పర్యటన కోసం విచ్చేశారు. ఆయనకు ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ స్వాగతం పలికింది. దుబాయ్ ఎక్స్పో 202లో ఇండియా పెవిలియన్ని ఆయన ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా పియుష్ గోయెల్తో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ యూఏఈ డెలిగేషన్ సమావేశమయ్యింది. ఐపీఎఫ్ ప్రెసిడెంట్, నేషనల్ కన్వీనర్ భూపేంద్ర కుమార్, ఐపీఎఫ్ యాక్టివిటీస్ గురించి వివరించారు. కాన్సుల్ వ్యవహారాలు, కల్చర్ ఎక్స్ఛేంజ్ వంటి విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఐపీఎఫ్ దుబాయ్ ప్రెసిడెంట్ రమేష్ మన్నాథ్, వైస్ ప్రెసిడెంట్ జనగాం శ్రీనివాస్, ఐపీఎఫ్ షార్జా ప్రెసిడెంట్ విజయన్ నాయర్, జనరల్ సెక్రెటరీ సురేష్ కాశి, ఐపీఎఫ్ అజ్మన్ ప్రెసిడెంట్ రాధిష్ నాయర్, ఐపీఎఫ్ విమెన్ వింగ్ కో-ఆర్డినేటర్ శిల్పా నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఐపీఎఫ్ టీమ్ సేవల్ని కొనియాడారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







