4వ పారిశ్రామిక విప్లవంపై సెమినార్
- September 24, 2019
బహ్రెయిన్ ఛాప్టర్ - ఐసిఎఐ, సెప్టెంబర్ 25న నాలుగవ పారిశ్రామిక విప్లవం తాలూకు ప్రభావంపై సెమినార్ నిర్వహించనుంది. చైర్పర్సన్ సిఎ మహేష్కుమార్ నారాయణ్ మాట్లాడుతూ, ఈ సెమినార్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. ఫైనాన్స్ మరియు ఆడిటింగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళ గురించి ఈ సెమినార్లో చర్చ జరగనుందని ఆయన వివరించారు. ఎక్స్పీరియన్స్డ్ ఫిన్టెక్ ఎంతూజియాస్ట్ సిఎ ఆనంద్ జంగిద్ ఈ కార్యక్రమానికి స్పీకర్గా వ్యవహరించనున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







