దుబాయ్లో రోడ్ యాక్సిడెంట్: 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు
- September 30, 2019
దుబాయ్లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. షార్జా వైపుగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిర్దిఫ్ సిటీ సెంటర్ ఎగ్జిట్కి దగ్గరలో జరిగిన ఈ ప్రమాదంలో 14 సీటర్ మినీ బస్, హెవీ లారీని ఢీకొంది. బస్ డ్రైవర్, ఏడుగురు ప్రయాణీకులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రయాణీకులకు తీవ్ర గాయాలు కాగా, నలుగురికి ఓ మోస్తరుగా గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారంతా ఆసియా జాతీయులేనని దుబాయ్ పోలీస్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







