బావిలో పడి వ్యక్తి మృతి
- October 01, 2019
మస్కట్: ఓ వ్యక్తి బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పిఎసిడిఎ ఈ విషయాన్ని వెల్లడించింది. అల్ దహిరాహ్ గవర్నరేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్కి చెందిన వాటర్ రెస్క్యూ టీమ్, బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీయగలిగింది. విలాయత్ యాంకుల్లోని ఓ బావిలో వ్యక్తి పడిపోగా, అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని వెలికి తీశామనీ పిఎసిడిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







