బావిలో పడి వ్యక్తి మృతి
- October 01, 2019
మస్కట్: ఓ వ్యక్తి బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పిఎసిడిఎ ఈ విషయాన్ని వెల్లడించింది. అల్ దహిరాహ్ గవర్నరేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్కి చెందిన వాటర్ రెస్క్యూ టీమ్, బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీయగలిగింది. విలాయత్ యాంకుల్లోని ఓ బావిలో వ్యక్తి పడిపోగా, అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని వెలికి తీశామనీ పిఎసిడిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







