క్షేమంగా భూమికి చేరుకున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 03, 2019
యూఏఈ: సోయజ్ స్పేస్ షిప్, క్షేమంగా భూమికి చేరుకుంది. యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ ఇదే స్పేస్ షిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడ కొద్ది రోజులపాటు ప్రయోగాలు చేసిన అనంతరం, స్పేస్ షిప్ తిరిగి భూమికి వచ్చింది. కజకిస్తాన్లో జరిగ్గా మధ్యాహ్నం (యూఏఈ టైమ్) 2 గంటల 59 నిమిషాలకు భూమిపై దిగింది స్పేస్ షిప్. హజ్జాపై యూఏఈ ఫ్లాగ్ని కప్పి, ఆయన్ని మెడికల్ టెంట్కి తరలించారు. ఎంబిఆర్ఎస్సి హెడ్ ఆఫ్ యూఏఈ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ సలెమ్ అల్ మర్రి, ఆస్ట్రోనాట్ కార్యాలయ మేనేజర్ సీమ్ కోకర్మాస్తాజి, యూఏఈ ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సౌరిని రిసీవ్ చేసుకున్నారు. ఎంఐ హెలికాప్టర్ ద్వారా వీరిని ఆ తర్వాత తరలించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







