క్షేమంగా భూమికి చేరుకున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 03, 2019
యూఏఈ: సోయజ్ స్పేస్ షిప్, క్షేమంగా భూమికి చేరుకుంది. యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ ఇదే స్పేస్ షిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడ కొద్ది రోజులపాటు ప్రయోగాలు చేసిన అనంతరం, స్పేస్ షిప్ తిరిగి భూమికి వచ్చింది. కజకిస్తాన్లో జరిగ్గా మధ్యాహ్నం (యూఏఈ టైమ్) 2 గంటల 59 నిమిషాలకు భూమిపై దిగింది స్పేస్ షిప్. హజ్జాపై యూఏఈ ఫ్లాగ్ని కప్పి, ఆయన్ని మెడికల్ టెంట్కి తరలించారు. ఎంబిఆర్ఎస్సి హెడ్ ఆఫ్ యూఏఈ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ సలెమ్ అల్ మర్రి, ఆస్ట్రోనాట్ కార్యాలయ మేనేజర్ సీమ్ కోకర్మాస్తాజి, యూఏఈ ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సౌరిని రిసీవ్ చేసుకున్నారు. ఎంఐ హెలికాప్టర్ ద్వారా వీరిని ఆ తర్వాత తరలించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..