క్షేమంగా భూమికి చేరుకున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 03, 2019
యూఏఈ: సోయజ్ స్పేస్ షిప్, క్షేమంగా భూమికి చేరుకుంది. యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ ఇదే స్పేస్ షిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడ కొద్ది రోజులపాటు ప్రయోగాలు చేసిన అనంతరం, స్పేస్ షిప్ తిరిగి భూమికి వచ్చింది. కజకిస్తాన్లో జరిగ్గా మధ్యాహ్నం (యూఏఈ టైమ్) 2 గంటల 59 నిమిషాలకు భూమిపై దిగింది స్పేస్ షిప్. హజ్జాపై యూఏఈ ఫ్లాగ్ని కప్పి, ఆయన్ని మెడికల్ టెంట్కి తరలించారు. ఎంబిఆర్ఎస్సి హెడ్ ఆఫ్ యూఏఈ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ సలెమ్ అల్ మర్రి, ఆస్ట్రోనాట్ కార్యాలయ మేనేజర్ సీమ్ కోకర్మాస్తాజి, యూఏఈ ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సౌరిని రిసీవ్ చేసుకున్నారు. ఎంఐ హెలికాప్టర్ ద్వారా వీరిని ఆ తర్వాత తరలించారు.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







