క్షేమంగా భూమికి చేరుకున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 03, 2019
యూఏఈ: సోయజ్ స్పేస్ షిప్, క్షేమంగా భూమికి చేరుకుంది. యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ ఇదే స్పేస్ షిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడ కొద్ది రోజులపాటు ప్రయోగాలు చేసిన అనంతరం, స్పేస్ షిప్ తిరిగి భూమికి వచ్చింది. కజకిస్తాన్లో జరిగ్గా మధ్యాహ్నం (యూఏఈ టైమ్) 2 గంటల 59 నిమిషాలకు భూమిపై దిగింది స్పేస్ షిప్. హజ్జాపై యూఏఈ ఫ్లాగ్ని కప్పి, ఆయన్ని మెడికల్ టెంట్కి తరలించారు. ఎంబిఆర్ఎస్సి హెడ్ ఆఫ్ యూఏఈ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ సలెమ్ అల్ మర్రి, ఆస్ట్రోనాట్ కార్యాలయ మేనేజర్ సీమ్ కోకర్మాస్తాజి, యూఏఈ ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సౌరిని రిసీవ్ చేసుకున్నారు. ఎంఐ హెలికాప్టర్ ద్వారా వీరిని ఆ తర్వాత తరలించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









