బహ్రెయినీ పెవిలియన్ రేపే ప్రారంభం
- October 05, 2019
బహ్రెయిన్: మిడిల్ ఈస్ట్ అలాగే నార్త్ ఆఫ్రికా మరియు సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ టెక్ షో అయిన జిటెక్స్ 2019కి సంబంధించి బహ్రెయినీ నేషనల్ పెవిలియన్ రేపు ప్రారంభం కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జిటెక్స్ 2019 నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అరవై మంది బహ్రెయినీ ఐసీటీ ఎగ్జిబిటర్స్ ఈ పెవిలియన్లో షోకేస్ చేయనున్నారు. వరుసగా 11వ ఏడాది బహ్రెయిన్ టెక్నాలజీ కంపెనీస్ సొసైటీ (బిటెక్) ఈ పెవిలియన్ని ఏర్పాటు చేస్తోంది. 140 దేశాలకు చెందిన 4,800 మంది ఎగ్జిబిటర్స్ ఈ జిటెక్స్లో పాలుపంచుకుంటున్నారు. 5జీ, బ్లాక్ చెయిన్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో బహ్రెయిన్ తన సత్తాని ఈ వేదికగా చాటబోతోంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









