బహ్రెయినీ పెవిలియన్ రేపే ప్రారంభం
- October 05, 2019
బహ్రెయిన్: మిడిల్ ఈస్ట్ అలాగే నార్త్ ఆఫ్రికా మరియు సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ టెక్ షో అయిన జిటెక్స్ 2019కి సంబంధించి బహ్రెయినీ నేషనల్ పెవిలియన్ రేపు ప్రారంభం కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జిటెక్స్ 2019 నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అరవై మంది బహ్రెయినీ ఐసీటీ ఎగ్జిబిటర్స్ ఈ పెవిలియన్లో షోకేస్ చేయనున్నారు. వరుసగా 11వ ఏడాది బహ్రెయిన్ టెక్నాలజీ కంపెనీస్ సొసైటీ (బిటెక్) ఈ పెవిలియన్ని ఏర్పాటు చేస్తోంది. 140 దేశాలకు చెందిన 4,800 మంది ఎగ్జిబిటర్స్ ఈ జిటెక్స్లో పాలుపంచుకుంటున్నారు. 5జీ, బ్లాక్ చెయిన్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో బహ్రెయిన్ తన సత్తాని ఈ వేదికగా చాటబోతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







