అనైతిక చర్యలు: 27 మంది ఆసియా నిర్వాసితులను అరెస్టు
- October 09, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) కమాండ్, 27 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇందులో అత్యధికులు మహిళలే. పబ్లిక్ మొరాలిటీని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారంటూ వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. 'మస్కట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 21 మంది మహిళల్ని, 6 మంది పురుషుల్నీ అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా ఆసియా జాతీయులు. పబ్లిక్ మొరాలిటీస్ని దెబ్బతీయడమే కాకుండా లేబర్ మరియు రెసిడెన్సీ ఉల్లంఘనలకు కూడా వీరు పాల్పడ్డారు..' అంటూ రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. రెంటెడ్ అపార్ట్మెంట్ల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







