అనైతిక చర్యలు: 27 మంది ఆసియా నిర్వాసితులను అరెస్టు
- October 09, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) కమాండ్, 27 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇందులో అత్యధికులు మహిళలే. పబ్లిక్ మొరాలిటీని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారంటూ వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. 'మస్కట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 21 మంది మహిళల్ని, 6 మంది పురుషుల్నీ అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా ఆసియా జాతీయులు. పబ్లిక్ మొరాలిటీస్ని దెబ్బతీయడమే కాకుండా లేబర్ మరియు రెసిడెన్సీ ఉల్లంఘనలకు కూడా వీరు పాల్పడ్డారు..' అంటూ రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. రెంటెడ్ అపార్ట్మెంట్ల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..