పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ను అరెస్టు చేసిన ఎన్ఎబి
- October 11, 2019
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) అరెస్టు చేసింది. చౌధరీ సుగర్ మిల్స్ కేసులో నవాజ్ను ఎన్ఎబి అరెస్టు చేసింది. నవాజ్ షరీఫ్ ఇప్పటికే అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా తాజాగా చౌధరీ సుగర్ మిల్స్ కేసులో ఆయనను ఎన్ఎబి అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







