పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ను అరెస్టు చేసిన ఎన్ఎబి
- October 11, 2019
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) అరెస్టు చేసింది. చౌధరీ సుగర్ మిల్స్ కేసులో నవాజ్ను ఎన్ఎబి అరెస్టు చేసింది. నవాజ్ షరీఫ్ ఇప్పటికే అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా తాజాగా చౌధరీ సుగర్ మిల్స్ కేసులో ఆయనను ఎన్ఎబి అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







