2020 మార్చిలో ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో
- October 16, 2019
మస్కట్: మూడవ ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో (ఓఆర్ఇఎక్స్), మస్కట్లో వచ్చే ఏడాది జరగబోతోంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ ఎక్స్పో జరుగుతుంది. ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఆర్గనైజర్ అయిన ఒమన్ ఎక్స్పో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒమన్ రియల్ స్టేట్ అసోసియేషన్, ఒమన్ రియల్ ఎస్టేట్ ఎగ్యులేటింగ్ బాడీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక అంతర్జాతీయ ఇన్వెస్టర్స్కి ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పో మంచి వేదిక అనీ, రియల్ ఎస్టేట్ రంగంలో అనుసరించాల్సిన సరికొత్త విధానాల గురించి ఎక్స్పో ఔత్సాహికులకు తెలియజేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







