2020 మార్చిలో ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో
- October 16, 2019
మస్కట్: మూడవ ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో (ఓఆర్ఇఎక్స్), మస్కట్లో వచ్చే ఏడాది జరగబోతోంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ ఎక్స్పో జరుగుతుంది. ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఆర్గనైజర్ అయిన ఒమన్ ఎక్స్పో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒమన్ రియల్ స్టేట్ అసోసియేషన్, ఒమన్ రియల్ ఎస్టేట్ ఎగ్యులేటింగ్ బాడీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక అంతర్జాతీయ ఇన్వెస్టర్స్కి ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పో మంచి వేదిక అనీ, రియల్ ఎస్టేట్ రంగంలో అనుసరించాల్సిన సరికొత్త విధానాల గురించి ఎక్స్పో ఔత్సాహికులకు తెలియజేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







