కేరళ ఫిట్నెస్ కోచ్కి సన్మానం
- October 16, 2019
బహ్రెయిన్: కింగ్డమ్కి చెందిన వలసదారుల అథ్లెటిక్స్ క్లబ్, వలస కోచ్ రజీనా అబ్దుల్ కలామ్ని సన్మానించింది. భారతదేశంలోని కేరళకు చెందిన రజీనా అబ్దుల్ కలామ్, ఫిట్నెస్ పట్ల ఆసక్తి కలిగినవారికి కోచింగ్ ఇస్తూ వస్తున్నారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు రజీనా చెప్పారు. ఈ రంగంలోకి తాను ప్రవేశించినప్పుడు, పూర్తిగా మహిళలకు అనుకూలంగా లేని పరిస్థితులున్నాయంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అందరి ఆలోచనలూ మారాయనీ, చాలామంది మహిళలు ఫిట్నెస్ కోచ్లుగా రూపాంతరం చెందుతున్నారని చెప్పారామె. ఫిట్నెస్ ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని డయాబెటిస్, హైపర్టెన్షన్ వంటి వ్యాధులకు ఫిట్నెస్ సరైన మందు అనీ ఆమె వివరించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







