కేరళ ఫిట్నెస్ కోచ్కి సన్మానం
- October 16, 2019
బహ్రెయిన్: కింగ్డమ్కి చెందిన వలసదారుల అథ్లెటిక్స్ క్లబ్, వలస కోచ్ రజీనా అబ్దుల్ కలామ్ని సన్మానించింది. భారతదేశంలోని కేరళకు చెందిన రజీనా అబ్దుల్ కలామ్, ఫిట్నెస్ పట్ల ఆసక్తి కలిగినవారికి కోచింగ్ ఇస్తూ వస్తున్నారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు రజీనా చెప్పారు. ఈ రంగంలోకి తాను ప్రవేశించినప్పుడు, పూర్తిగా మహిళలకు అనుకూలంగా లేని పరిస్థితులున్నాయంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అందరి ఆలోచనలూ మారాయనీ, చాలామంది మహిళలు ఫిట్నెస్ కోచ్లుగా రూపాంతరం చెందుతున్నారని చెప్పారామె. ఫిట్నెస్ ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని డయాబెటిస్, హైపర్టెన్షన్ వంటి వ్యాధులకు ఫిట్నెస్ సరైన మందు అనీ ఆమె వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







