అగ్ని ప్రమాదం: 120 మంది రెసిడెంట్స్ని ఖాళీ చేయించిన అధికారులు
- October 19, 2019
యూఏఈ: అపార్ట్మెంట్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 120 మంది రెసిడెంట్స్ ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉమ్ అల్ కువైన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అల్ రావ్దాలోని అల్ రీమ్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించగా, ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ కలగలేదనీ, ఎవరికీ గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది, 120 మంది రెసిడెంట్స్ని ఆ భవనం నుంచి ఖాళీ చేయించి, తాత్కాలిక అకామడేషన్కి తరలించారు. బిల్డింగ్ రిపెయిర్ వర్క్స్ పూర్తయ్యేవరకు తాత్కాలిక అకామడేషన్స్లోనే బాధితులు వుండాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







