అగ్ని ప్రమాదం: 120 మంది రెసిడెంట్స్ని ఖాళీ చేయించిన అధికారులు
- October 19, 2019యూఏఈ: అపార్ట్మెంట్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 120 మంది రెసిడెంట్స్ ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉమ్ అల్ కువైన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అల్ రావ్దాలోని అల్ రీమ్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించగా, ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ కలగలేదనీ, ఎవరికీ గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది, 120 మంది రెసిడెంట్స్ని ఆ భవనం నుంచి ఖాళీ చేయించి, తాత్కాలిక అకామడేషన్కి తరలించారు. బిల్డింగ్ రిపెయిర్ వర్క్స్ పూర్తయ్యేవరకు తాత్కాలిక అకామడేషన్స్లోనే బాధితులు వుండాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం