యూఏఈలో 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గిన ఇండియన్ యువతి
- October 26, 2019
యూఏఈ: భారత జాతీయురాలైన 23 ఏళ్ళ యువతి వృత్తి రీత్యా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని వుండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అయితే, ఇప్పుడు ఆ సమస్యల నుంచి తాను ఉపశనమనం పొందానంటున్నారు కరిష్ని దమనియా. ఐదేళ్ళుగా దుబాయ్లో వుంటున్న తాను, పెరిగిన బరువు కారణంగా వచ్చిన సమస్యల నుంచి ఉపశమనం కోసం డైట్లో మార్పులు చేసుకోవడంతోపాటుగా, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేశాననీ, అలా తాను 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గానని చెప్పారు. కీటో డైట్, జీఎం డైట్ వంటి విధానాలు తన బరువు తగ్గడానికి ఎంతో ఉపకరించాయని అంటున్నారామె. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా తన మీద చాలా ప్రభావం చూపిందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!