యూఏఈలో 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గిన ఇండియన్ యువతి
- October 26, 2019
యూఏఈ: భారత జాతీయురాలైన 23 ఏళ్ళ యువతి వృత్తి రీత్యా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని వుండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అయితే, ఇప్పుడు ఆ సమస్యల నుంచి తాను ఉపశనమనం పొందానంటున్నారు కరిష్ని దమనియా. ఐదేళ్ళుగా దుబాయ్లో వుంటున్న తాను, పెరిగిన బరువు కారణంగా వచ్చిన సమస్యల నుంచి ఉపశమనం కోసం డైట్లో మార్పులు చేసుకోవడంతోపాటుగా, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేశాననీ, అలా తాను 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గానని చెప్పారు. కీటో డైట్, జీఎం డైట్ వంటి విధానాలు తన బరువు తగ్గడానికి ఎంతో ఉపకరించాయని అంటున్నారామె. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా తన మీద చాలా ప్రభావం చూపిందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







