యూఏఈలో 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గిన ఇండియన్ యువతి
- October 26, 2019యూఏఈ: భారత జాతీయురాలైన 23 ఏళ్ళ యువతి వృత్తి రీత్యా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని వుండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అయితే, ఇప్పుడు ఆ సమస్యల నుంచి తాను ఉపశనమనం పొందానంటున్నారు కరిష్ని దమనియా. ఐదేళ్ళుగా దుబాయ్లో వుంటున్న తాను, పెరిగిన బరువు కారణంగా వచ్చిన సమస్యల నుంచి ఉపశమనం కోసం డైట్లో మార్పులు చేసుకోవడంతోపాటుగా, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేశాననీ, అలా తాను 7 నెలల్లో 30 కిలోల బరువు తగ్గానని చెప్పారు. కీటో డైట్, జీఎం డైట్ వంటి విధానాలు తన బరువు తగ్గడానికి ఎంతో ఉపకరించాయని అంటున్నారామె. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా తన మీద చాలా ప్రభావం చూపిందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు