ఖండాంతరాల్లో తెలంగాణ బంజారా సాంస్కృతిక వెలుగులు
- October 28, 2019

దోహా:గల్ఫ్ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న భారత-ఖతర్ సాంస్కృతిక వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ బంజారా వెలుగులు విరజిల్లాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో మన ఆడపడచులు, చిన్నారులు బంజారా సాంస్కృతిక వైభవాన్ని నృత్య రూపంలో చేసిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణ గా నిలిచిందని తెలిపారు.
MIA పార్క్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ తరఫున చిన్నారులు అక్షయ, స్మ్రతి, క్రుతిక, మేహ, లేఖ్య, సాన్వి మరియు ఆడబిడ్డలు ప్రణీత,సౌమ్య, హరిక , శివాణి, జ్యోతి,ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
-- రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతర్)
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







