ఖండాంతరాల్లో తెలంగాణ బంజారా సాంస్కృతిక వెలుగులు
- October 28, 2019

దోహా:గల్ఫ్ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న భారత-ఖతర్ సాంస్కృతిక వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ బంజారా వెలుగులు విరజిల్లాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో మన ఆడపడచులు, చిన్నారులు బంజారా సాంస్కృతిక వైభవాన్ని నృత్య రూపంలో చేసిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణ గా నిలిచిందని తెలిపారు.
MIA పార్క్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ తరఫున చిన్నారులు అక్షయ, స్మ్రతి, క్రుతిక, మేహ, లేఖ్య, సాన్వి మరియు ఆడబిడ్డలు ప్రణీత,సౌమ్య, హరిక , శివాణి, జ్యోతి,ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
-- రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతర్)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...







