ఖండాంతరాల్లో తెలంగాణ బంజారా సాంస్కృతిక వెలుగులు
- October 28, 2019
దోహా:గల్ఫ్ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న భారత-ఖతర్ సాంస్కృతిక వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ బంజారా వెలుగులు విరజిల్లాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో మన ఆడపడచులు, చిన్నారులు బంజారా సాంస్కృతిక వైభవాన్ని నృత్య రూపంలో చేసిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణ గా నిలిచిందని తెలిపారు.
MIA పార్క్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ తరఫున చిన్నారులు అక్షయ, స్మ్రతి, క్రుతిక, మేహ, లేఖ్య, సాన్వి మరియు ఆడబిడ్డలు ప్రణీత,సౌమ్య, హరిక , శివాణి, జ్యోతి,ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
-- రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతర్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..