భారత ప్రధాని నరేంద్రమోడీతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ
- October 30, 2019
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో రియాద్లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇరు నేతలూ రివ్యూ చేశారు. ఇరు దేశాలూ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధిలో కలిసి ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలపై ఈ భేటీలో ఇరువురు నేతల మధ్య చచ్చించిచనట్లు తెలుస్తోంది. భేటీ సందర్భంగా సౌదీ - ఇండియన్ స్ట్రేటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇరువురూ సంకతాలు చేశారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







