భారత ప్రధాని నరేంద్రమోడీతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ
- October 30, 2019
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో రియాద్లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇరు నేతలూ రివ్యూ చేశారు. ఇరు దేశాలూ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధిలో కలిసి ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలపై ఈ భేటీలో ఇరువురు నేతల మధ్య చచ్చించిచనట్లు తెలుస్తోంది. భేటీ సందర్భంగా సౌదీ - ఇండియన్ స్ట్రేటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇరువురూ సంకతాలు చేశారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









