అండర్-18 ఫుట్బాల్ ఈవెంట్కి ఆతిథ్యమివ్వనున్న బహ్రెయిన్
- November 01, 2019
బహ్రెయిన్, రెండో ఎడిషన్ వెస్ట్ ఏసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (డబ్ల్యుఎఎఫ్ఎఫ్) అండర్ 18 గర్ల్స్ ఛాంపియన్ షిప్కి ఆతిథ్యమివ్వనున్నట్లు బహ్రెయిన్ ఫుట్బాల్ అసోసియేషన్ (బిఎఫ్ఎ) వెల్లడించింది. బిఎఫ్ఎ మరియు డబ్ల్యుఎఎఫ్ఎఫ్ మధ్య ఒప్పందం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. డిసెంబర్ 29 నుంచి జనరవరి 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ముహర్రాక్ క్లబ్లోని షేక్ అలి బిన్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఏడు టీమ్లు ఈ పోటీల్లో తలపడ్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ జోర్డాన్, యూఏఈ, లెబనాన్, ఇరాక్ పాలస్తీనా, కువైట్ మరియు బహ్రెయిన్ టీమ్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మొత్తం టీమ్లు రెండు గ్రూపులుగా డివైడ్ చేయబడ్తాయి. ఆ గ్రూపుల్లో టాప్గా నిలిచిన రెండు టాప్ టీమ్స నాక్ఔట్ సెమీ ఫైనల్స్కి చేరుకుంటాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







