అండర్-18 ఫుట్బాల్ ఈవెంట్కి ఆతిథ్యమివ్వనున్న బహ్రెయిన్
- November 01, 2019
బహ్రెయిన్, రెండో ఎడిషన్ వెస్ట్ ఏసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (డబ్ల్యుఎఎఫ్ఎఫ్) అండర్ 18 గర్ల్స్ ఛాంపియన్ షిప్కి ఆతిథ్యమివ్వనున్నట్లు బహ్రెయిన్ ఫుట్బాల్ అసోసియేషన్ (బిఎఫ్ఎ) వెల్లడించింది. బిఎఫ్ఎ మరియు డబ్ల్యుఎఎఫ్ఎఫ్ మధ్య ఒప్పందం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. డిసెంబర్ 29 నుంచి జనరవరి 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ముహర్రాక్ క్లబ్లోని షేక్ అలి బిన్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఏడు టీమ్లు ఈ పోటీల్లో తలపడ్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ జోర్డాన్, యూఏఈ, లెబనాన్, ఇరాక్ పాలస్తీనా, కువైట్ మరియు బహ్రెయిన్ టీమ్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మొత్తం టీమ్లు రెండు గ్రూపులుగా డివైడ్ చేయబడ్తాయి. ఆ గ్రూపుల్లో టాప్గా నిలిచిన రెండు టాప్ టీమ్స నాక్ఔట్ సెమీ ఫైనల్స్కి చేరుకుంటాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు