అండర్-18 ఫుట్బాల్ ఈవెంట్కి ఆతిథ్యమివ్వనున్న బహ్రెయిన్
- November 01, 2019బహ్రెయిన్, రెండో ఎడిషన్ వెస్ట్ ఏసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (డబ్ల్యుఎఎఫ్ఎఫ్) అండర్ 18 గర్ల్స్ ఛాంపియన్ షిప్కి ఆతిథ్యమివ్వనున్నట్లు బహ్రెయిన్ ఫుట్బాల్ అసోసియేషన్ (బిఎఫ్ఎ) వెల్లడించింది. బిఎఫ్ఎ మరియు డబ్ల్యుఎఎఫ్ఎఫ్ మధ్య ఒప్పందం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. డిసెంబర్ 29 నుంచి జనరవరి 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ముహర్రాక్ క్లబ్లోని షేక్ అలి బిన్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఏడు టీమ్లు ఈ పోటీల్లో తలపడ్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ జోర్డాన్, యూఏఈ, లెబనాన్, ఇరాక్ పాలస్తీనా, కువైట్ మరియు బహ్రెయిన్ టీమ్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మొత్తం టీమ్లు రెండు గ్రూపులుగా డివైడ్ చేయబడ్తాయి. ఆ గ్రూపుల్లో టాప్గా నిలిచిన రెండు టాప్ టీమ్స నాక్ఔట్ సెమీ ఫైనల్స్కి చేరుకుంటాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..