ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం: దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణీకుల పాట్లు
- November 01, 2019
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 మందికిపైగా ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విమానం టేకాఫ్ అవ్వాల్సి వుండగా, ఎయిర్ ఇండియా సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేకుండా ప్రయాణీకుల్ని పడిగాపులు పడేలా చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ప్రయాణీకులు, సోషల్ మీడియా వేదికగా సంస్థకు అలాగే భారత ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రిత్వ శాఖల్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో ప్రయాణీకుల్ని ఉద్దేశించి అధికారిక ప్రకటన వచ్చింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విమానాన్ని రీ-షెడ్యూల్ చేశారన్నది ఆ ప్రకటన సారాంశం.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







