కంపాట్రియేట్ని దోచుకున్న ఇద్దరు ఇండియన్స్
- November 02, 2019
కువైట్:కంపాట్రియేట్ నుంచి 200 దినార్స్ దోచుకున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరూ భారత వలసదారులని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు వివరించారు. కారులో ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా, జన సంచారం లేని ప్రాంతంలో కారుని ఆపి, నిందితుడిపై మిగతా ఇద్దరు దాడి చేసి, అతని వద్దనున్న డబ్బుల్ని లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. జహ్రా హాస్పిటల్కి వెళ్ళిన నిందితుడు, అక్కడ వైద్య చికిత్స పొంది, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!