కంపాట్రియేట్ని దోచుకున్న ఇద్దరు ఇండియన్స్
- November 02, 2019
కువైట్:కంపాట్రియేట్ నుంచి 200 దినార్స్ దోచుకున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరూ భారత వలసదారులని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు వివరించారు. కారులో ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా, జన సంచారం లేని ప్రాంతంలో కారుని ఆపి, నిందితుడిపై మిగతా ఇద్దరు దాడి చేసి, అతని వద్దనున్న డబ్బుల్ని లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. జహ్రా హాస్పిటల్కి వెళ్ళిన నిందితుడు, అక్కడ వైద్య చికిత్స పొంది, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







