మెసైమీర్ ఇంటర్ఛేంజ్ వద్ద తొలి అండర్ పాస్ని ప్రారంభించిన అష్గల్
- November 05, 2019
ఖతార్: పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, ఖతార్లో రోడ్ కనెక్టివిటీని మరింత సులభతరం చేసేందుకోసం మెసైమీర్ ఇంటర్ ఛేంజ్ వద్ద తొలి అండర్ పాస్ని ప్రారంభించింది. 220 మీటర్ల పొడవైన అండర్పాస్, రావ్దాత్ అల్ ఖయిల్ స్ట్రీట్ వైపు ఇ-రింగ్ రోడ్ నుంచి వెళ్ళే వాహనదారులకు ఫ్రీ ఎగ్జిట్ని అందిస్తుంది. గంటకు 1,500 వాహనాలు ప్రయాణించే ముఖ్యమైన జంక్షన్ వద్ద డిజైన్ చేసిన 9 అండర్ పాస్లలో ఇది మొదటిది. 2020లో మెసైమీర్ ఇంటర్ఛేంజ్ ప్రారంభించబడుతుంది. సబాహ్ అల్ అహ్మద్ కారిడార్ని అల్ వట్టియాట్ ఇంటర్ఛేంజ్తో ఇంటిగ్రేట్ చేసేలా మెసైమీర్ ఇంటర్ఛేంజ్ని డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







