18000 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేసిన కువైట్
- November 05, 2019
కువైట్: గత తొమ్మిది నెలల్లో మొత్తం 18,000 మంది వలసదారుల్ని కువైట్ నుంచి డిపోర్ట్ చేశారు. వీరిలో అత్యధికులు భారతదేశం నుంచే వున్నారు. డిపోర్ట్ చేయబడిన భారతీయ వలసదారుల సంఖ్య 5,000గా వుంది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్కి చెందిన 2,500 మంది వలసదారులున్నారు. మూడో స్థానంలో 2,200 మంది ఈజిప్టియన్ వలసదారులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిపోర్ట్ అయినవారిలో పురుషులు, మహిళలు వున్నారు. కాగా, ప్రస్తుతం 50 మంది పురుషులు, 8 మంది మహిళలు మాత్రమే డిపోర్టేషన్ సెంటర్లో వున్నారనీ, వారినీ త్వరలో డిపోర్టేషన్ చేస్తామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!