18000 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేసిన కువైట్
- November 05, 2019
కువైట్: గత తొమ్మిది నెలల్లో మొత్తం 18,000 మంది వలసదారుల్ని కువైట్ నుంచి డిపోర్ట్ చేశారు. వీరిలో అత్యధికులు భారతదేశం నుంచే వున్నారు. డిపోర్ట్ చేయబడిన భారతీయ వలసదారుల సంఖ్య 5,000గా వుంది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్కి చెందిన 2,500 మంది వలసదారులున్నారు. మూడో స్థానంలో 2,200 మంది ఈజిప్టియన్ వలసదారులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిపోర్ట్ అయినవారిలో పురుషులు, మహిళలు వున్నారు. కాగా, ప్రస్తుతం 50 మంది పురుషులు, 8 మంది మహిళలు మాత్రమే డిపోర్టేషన్ సెంటర్లో వున్నారనీ, వారినీ త్వరలో డిపోర్టేషన్ చేస్తామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం







