18000 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేసిన కువైట్
- November 05, 2019
కువైట్: గత తొమ్మిది నెలల్లో మొత్తం 18,000 మంది వలసదారుల్ని కువైట్ నుంచి డిపోర్ట్ చేశారు. వీరిలో అత్యధికులు భారతదేశం నుంచే వున్నారు. డిపోర్ట్ చేయబడిన భారతీయ వలసదారుల సంఖ్య 5,000గా వుంది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్కి చెందిన 2,500 మంది వలసదారులున్నారు. మూడో స్థానంలో 2,200 మంది ఈజిప్టియన్ వలసదారులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిపోర్ట్ అయినవారిలో పురుషులు, మహిళలు వున్నారు. కాగా, ప్రస్తుతం 50 మంది పురుషులు, 8 మంది మహిళలు మాత్రమే డిపోర్టేషన్ సెంటర్లో వున్నారనీ, వారినీ త్వరలో డిపోర్టేషన్ చేస్తామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







