ఇరాన్లో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 5.8 గా నమోదు
- November 08, 2019ఇరాన్లో భూకంపం సంభవించింది. వాయువ్య ఇరాన్లో 5.8 తీవ్రతతో భూప్రకంపనలు నమోదవగా..ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్కు సమీపంలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధీకృతమైందని యూఎస్ జియాలాజికల్ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్