హైదరాబాద్:ట్యాంక్బండ్పై ఉద్రిక్తత..
- November 09, 2019
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్బండ్’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించనప్పటికీ భారీగా కార్మికులు ట్యాంక్బండ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ట్యాంక్బండ్పై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బారికేడ్ల పైనుంచి దూకి మరీ వెళ్లారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో ట్యాంక్ బండ్వైపు వచ్చే అన్ని రహదారులు మూసేశారు. ఇప్పుడిప్పుడే కార్మికులు, పలు సంఘాల నేతలు ట్యాంక్బండ్కు చేరుకుంటున్నారు. మరోవైపు ట్యాంక్బండ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
ఎక్కడికక్కడ అరెస్ట్లు : సెక్రటేరియట్ బస్టాప్ నుంచి ట్యాంక్ బండ్పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







