హైదరాబాద్:ట్యాంక్బండ్పై ఉద్రిక్తత..
- November 09, 2019
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్బండ్’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించనప్పటికీ భారీగా కార్మికులు ట్యాంక్బండ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ట్యాంక్బండ్పై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బారికేడ్ల పైనుంచి దూకి మరీ వెళ్లారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో ట్యాంక్ బండ్వైపు వచ్చే అన్ని రహదారులు మూసేశారు. ఇప్పుడిప్పుడే కార్మికులు, పలు సంఘాల నేతలు ట్యాంక్బండ్కు చేరుకుంటున్నారు. మరోవైపు ట్యాంక్బండ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
ఎక్కడికక్కడ అరెస్ట్లు : సెక్రటేరియట్ బస్టాప్ నుంచి ట్యాంక్ బండ్పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!