2016 లో పెరగనున్న జీతభత్యాలు
- January 12, 2016
ఆర్ధిక ఒడిదుడుకులు ఉన్నప్పటకీ, ఖతర్ లో వివిధ కంపెనీల యజమానుల తమ ఉద్యోగులకు జీతాలను పెంచనున్నారు. గత ఏడాది ఆర్ధిక పరిస్థితి కన్నా 2016 కొద్దిగా మెరుగ్గా ఉందని ఒక కొత్త నివేదిక సూచిస్తుంది. దీని ప్రకారం ఖతర్ లో ఉద్యోగుల వేతనాన్ని 4.9 పెరగనున్నట్లు మానవ ఒనరుల సలహా సంస్థ ఒక అంచనా వేసింది. గత ఐదు ఏళ్ళ కాలంలో 5 శాతం కన్నా తక్కువ జీతం పెంచడం ఇదే తొలిసారి. ఖతర్ జాతీయ బ్యాంకు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న 2 ఏళ్ళ కాలంలోద్రవ్యల్బణం మందకొడిగా సాగుతుందని ఊహిస్తున్నారు. అయెతే, నిరాడంబరమైన ఆర్ధిక పరిస్థితి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కొనసాగుతుందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







