విజయవాడలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
- November 10, 2019
విజయవాడ: నగరంలో ఘనంగా గురునానక్ 550వ జయంతి వేడుకలు జరిగాయి. నగర సంకీర్తన, వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిక్కులు సంకీర్తనలో పిల్లలు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు మత పెద్దలు మాట్లాడుతూ తోటివారి పట్ల మానవత్వంతో మెలగాలని, సేవా గుణాన్ని అలవరచుని సాయం అందించాలన్నారు. అన్నిమతాల ధర్మాన్ని కాపాడాలని గురునానక్ చెప్పారని.. అందుకే.. అనేక రకాల విన్యాసాల ద్వారా గురునానక్ను కొలుస్తామన్నారు. 12వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వార్లో వివిధ రకాల పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహిస్తారని సిక్కు మత పెద్దలు చెప్పారు.

తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









