విజయవాడలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
- November 10, 2019
విజయవాడ: నగరంలో ఘనంగా గురునానక్ 550వ జయంతి వేడుకలు జరిగాయి. నగర సంకీర్తన, వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిక్కులు సంకీర్తనలో పిల్లలు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు మత పెద్దలు మాట్లాడుతూ తోటివారి పట్ల మానవత్వంతో మెలగాలని, సేవా గుణాన్ని అలవరచుని సాయం అందించాలన్నారు. అన్నిమతాల ధర్మాన్ని కాపాడాలని గురునానక్ చెప్పారని.. అందుకే.. అనేక రకాల విన్యాసాల ద్వారా గురునానక్ను కొలుస్తామన్నారు. 12వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వార్లో వివిధ రకాల పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహిస్తారని సిక్కు మత పెద్దలు చెప్పారు.

తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







