ఫోర్జరీ కేసులో లాయర్కి జైలు
- November 18, 2019బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్ ఓ యువ లాయర్కి ఏడాది జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన క్లయింట్ తరఫున ఓ కేసు ఫైల్ చేయాల్సి వుండగా, అది చేయకుండా కోర్టు రిసీప్ట్ని ఫోర్జరీ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కొన్ని కారణాలతో కేసు ఫైల్ చేయలేకపోయాననీ, క్లయింట్ని నమ్మించేందుకు మాత్రమే తాను ఫోర్జరీ చేశాననీ నిందితుడైన లాయర్ న్యాయస్థానం యెదుట పేర్కొన్నారు. కాగా, తనకు లాయర్ ఇచ్చిన రిసీప్ట్ చూసి అనుమానం కలిగిందనీ, వెంటనే క్రాస్ చెక్ చేసుకుని, ఫిర్యాదు చేశానని బాధిత వ్యక్తి పేర్కొన్నారు
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు