ఎన్విరాన్మెంటల్ జరీమానాలపై 30 శాతం డిస్కౌంట్
- November 19, 2019రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ - రస్ అల్ ఖైమా, 30శాతం డిస్కౌంట్లను ఎన్విరాన్మెంటల్ వయొలేషన్స్పై ప్రకటించింది. 48వ యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఈ డిస్కౌంట్ని ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. హెవీ ట్రక్ డ్రైవర్స్కి ఈ జరీమానాలు వర్తించవు. ఇనీషియేటివ్ లాంచ్కి ముందు రిజిస్టర్ అయిన ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రికార్డుల్లో వున్న వివరాల ప్రకారం 11,373 టిక్కెట్లు వయొలేషన్స్కి సంబంధించి జారీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన