భారతీయులను వెనక్కి పంపిన అమెరికా!
- November 20, 2019న్యూఢిల్లీ: తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చారనే కారణంతో 145 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరితో పాటు పలువురు శ్రీలంక, బంగ్లాదేశ్ వాసులను కూడా వెనక్కి పంపించేసింది. భారతీయులంతా ఈరోజు ఢిల్లీలోని ఇందిగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అమెరికా అధికారులు కథనం ప్రకారం. వీరంగా గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఏజెంట్లను ఆశ్రయించి అమెరికాకు చేరుకున్నారు. మరికొందరు వీసా గడువు ముగిసినప్పటికీ చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో, అక్కడి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!