హమద్ నౌకాశ్రయాన్ని సందర్శించిన ఎమిర్ యువరాజు
- January 13, 2016
హమద్ నౌకాశ్రయ పరివాహక అంచును ఎమిర్ గౌరవ యువరాజు షేక్ తమిని బిన్ హమద్ అల్ తని తనిఖీ నిర్వహించారు. ఆయన కంటినర్ల స్టేషన్ , ఉమ్మ్ అల్ హోల్ ఆర్ధిక మండలి , వ్యాపార ఛానల్ ను పరిశీలించారు. హమద్ నౌకాశ్రయ అభివృద్ధి గూర్చి సామార్డ్యాన్ని పెంచేందుకు భవిష్య ప్రణాలికలపై ఏ చర్యలు తీసుకోవాలో పోర్ట అధికారులను అడిగి తెలుసుకొన్నారు. కస్టమ్స్ తనిఖీ , ఆధునిక భద్రత చర్యలు, కోస్ట్
గార్డ్ పర్యవేక్షణ తదితర అంశాలపై వాకబు చేశారు.హమద్ నౌకాశ్రయాన్ని వాణిజ్యపరంగా ఎంత మేరకు అభివృద్ధి చేయవచ్చునో అనే ప్రత్యేక డాక్యుమెంటరీను ఆయన వీక్షించారు. ఎమిర్ గౌరవ యువరాజు తనిఖీలో ప్రధాన మంత్రి , అంతరంగిక
వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లహ్ బిన్ నసీర్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







