తిరుమలలో మద్యపాన నిషేధంపై మార్పులు

- November 22, 2019 , by Maagulf
తిరుమలలో మద్యపాన నిషేధంపై మార్పులు

తిరుమల : తిరుపతిలో మద్యపాన నిషేధంపై గత పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో అధికారులు పలు మార్పులు చేశారు. రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌ వంటి ప్రధాన కూడళ్లతోపాటు భక్తులు తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాలలో మాత్రమే మద్యపాన నిషేదం అమలు చేయాలని యోచిస్తున్నారు. దీనిపై తర్వాత పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com