శ్రీలంక:గవర్నర్ గా ముత్తయ్య మురళీధరన్!
- November 27, 2019శ్రీలంక మాజీ క్రికెటర్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ను శ్రీలంకలోని నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా నియమించనున్నారు. ఈ నెల ప్రారంభంలో బాధ్యతలు స్వీకరించిన లంక అధ్యక్షుడి కొత్త ప్రభుత్వం నియమించిన ముగ్గురు కొత్త గవర్నర్లలో మురళీధరన్ కూడా ఉన్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మురళీధరన్ ను ప్రత్యేక్షంగా ఆహ్వానించి గవర్నర్ గా బాధ్యతలు తీసుకోవాలని కొరినట్టు అదికార వర్గాలు చెబుతున్నాయి. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో534 వికెెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఎన్నో రికార్డులు మురళీధరన్ పేరున ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు