ఇరాక్లో అల్లర్లలో 45 మంది మృతి
- November 29, 2019ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరంలో ఆందోళనకారులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 45 మంది పౌరులు మరణించగా, మరో 152 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్ రాజధాని నగరమైన బాగ్దాద్, నసీరియాహ్ నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణల్లో 12 మంది నిరసనకారులు మరణించారు.నసీరియాహ్ నగరంలో జరిగిన అల్లర్లలో 25 మంది మరణించారు. నిరసన కారుల ఆందోళనలతో నసీరియాహ్ నగరంలో కర్ఫ్యూ విధించారు.ఈ అల్లర్ల సందర్భంగా ఇరాక్ లో 47 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం