ఒమన్:డ్రైనేజి గొయ్యి నుంచి బాలుడి మృతదేహం వెలికితీత
- November 30, 2019
ఒమన్ లో డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్- పిఎసిడిఎకు చెందిన వాటర్ రెస్క్యూ బృందాలు మృతదేహం వెలికితీత లో పాల్గొన్నాయి.
పిఎసిడిఎ అధికారులు ఆన్ లైన్ లో ప్రకటించిన వివరాల ప్రకారం..ఇబ్రీ విలాయత్లోని డ్రైనేజీ గొయ్యిలో పడి ఓ బాలుడు మృతిచెందాడని వెల్లడించింది. ధహిరా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ విభాగంలో వాటర్ రెస్క్యూ టీం పిల్లవాడిని బయటకు తీసిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







