ఒమన్:డ్రైనేజి గొయ్యి నుంచి బాలుడి మృతదేహం వెలికితీత
- November 30, 2019ఒమన్ లో డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్- పిఎసిడిఎకు చెందిన వాటర్ రెస్క్యూ బృందాలు మృతదేహం వెలికితీత లో పాల్గొన్నాయి.
పిఎసిడిఎ అధికారులు ఆన్ లైన్ లో ప్రకటించిన వివరాల ప్రకారం..ఇబ్రీ విలాయత్లోని డ్రైనేజీ గొయ్యిలో పడి ఓ బాలుడు మృతిచెందాడని వెల్లడించింది. ధహిరా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ విభాగంలో వాటర్ రెస్క్యూ టీం పిల్లవాడిని బయటకు తీసిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్