ఒమన్:డ్రైనేజి గొయ్యి నుంచి బాలుడి మృతదేహం వెలికితీత

- November 30, 2019 , by Maagulf
ఒమన్:డ్రైనేజి గొయ్యి నుంచి బాలుడి మృతదేహం వెలికితీత

ఒమన్ లో డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన చిన్నారి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్- పిఎసిడిఎకు చెందిన వాటర్ రెస్క్యూ బృందాలు మృతదేహం వెలికితీత లో పాల్గొన్నాయి. 

పిఎసిడిఎ అధికారులు ఆన్ లైన్ లో ప్రకటించిన వివరాల ప్రకారం..ఇబ్రీ విలాయత్‌లోని డ్రైనేజీ గొయ్యిలో పడి ఓ బాలుడు మృతిచెందాడని  వెల్లడించింది. ధహిరా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ విభాగంలో వాటర్ రెస్క్యూ టీం పిల్లవాడిని బయటకు తీసిందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com