ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందితే అమిత్షాపై ఆంక్షలు: యుఎస్ కమిషన్
- December 10, 2019Washington: భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ (సిఎబి)పై అమెరికాలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన కమిషన్ (యుఎస్ కమిషన్) అభ్యంతరం వ్యక్తం చేసింది.
"తప్పుడు మార్గంలో తీసుకున్న ప్రమాదకర మలుపు"గా ఈ బిల్లును యుఎస్
కమిషన్ అభివర్ణించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందితే రక్షణ మంత్రి అమిత్షాపై ఆంక్షలు విధించాలని కమిషన్ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ బిల్లు ప్రకారం 2014 డిజెంబర్ 31వ తేదీలోగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలనుంచి భారత్కు వలస వచ్చిన హిందువుల, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లపై వేధింపులు ఉండవు. వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు.
లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై తాము తీవ్రంగా ఆందోళనకు గురయ్యామని యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యుఎస్సిఐఆర్ఎఫ్) పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు