65,888 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 11, 2019కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం మొత్తం 78,000 మంది డెబ్టర్స్పై అరెస్ట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అంటే, సగటున రోజుకి 453 అరెస్ట్ వారెంట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క, మొత్తంగా 65,888 మందిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇందులో కువైటీలు, వలసదారులు కూడా వున్నారు. మరోపక్క 36,114 ఆర్డర్స్, ట్రావెల్ బ్యాన్ని ఎత్తివేయడానికి జారీ చేశారు. డెబ్టర్స్ అరెస్ట్ ఆర్డర్స్ని ఎత్తివేసేలా 67,440 ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్