65,888 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 11, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం మొత్తం 78,000 మంది డెబ్టర్స్పై అరెస్ట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అంటే, సగటున రోజుకి 453 అరెస్ట్ వారెంట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క, మొత్తంగా 65,888 మందిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇందులో కువైటీలు, వలసదారులు కూడా వున్నారు. మరోపక్క 36,114 ఆర్డర్స్, ట్రావెల్ బ్యాన్ని ఎత్తివేయడానికి జారీ చేశారు. డెబ్టర్స్ అరెస్ట్ ఆర్డర్స్ని ఎత్తివేసేలా 67,440 ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









