65,888 మందిపై ట్రావెల్ బ్యాన్
- December 11, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం మొత్తం 78,000 మంది డెబ్టర్స్పై అరెస్ట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అంటే, సగటున రోజుకి 453 అరెస్ట్ వారెంట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క, మొత్తంగా 65,888 మందిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇందులో కువైటీలు, వలసదారులు కూడా వున్నారు. మరోపక్క 36,114 ఆర్డర్స్, ట్రావెల్ బ్యాన్ని ఎత్తివేయడానికి జారీ చేశారు. డెబ్టర్స్ అరెస్ట్ ఆర్డర్స్ని ఎత్తివేసేలా 67,440 ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం









