43 మంది ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- December 11, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 43 మంది ఇల్లీగల్ వర్కర్స్ని మావెలా సెంట్రల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి ఇల్లీగల్ వర్కర్స్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 43 మంది అరెస్ట్ అయ్యారనీ, వారందరిపైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









