43 మంది ఇల్లీగల్ వర్కర్స్ అరెస్ట్
- December 11, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 43 మంది ఇల్లీగల్ వర్కర్స్ని మావెలా సెంట్రల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తనిఖీలు నిర్వహించి ఇల్లీగల్ వర్కర్స్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 43 మంది అరెస్ట్ అయ్యారనీ, వారందరిపైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









