'సైబర్ క్రైం' ఎదుట హాజరు కానున్న ఆర్జీవీ!
- December 16, 2019
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశముంది. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని కేఏ పాల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న(ఆదివారం) సాయంత్రం ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









