'సైబర్ క్రైం' ఎదుట హాజరు కానున్న ఆర్జీవీ!
- December 16, 2019
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశముంది. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని కేఏ పాల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న(ఆదివారం) సాయంత్రం ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు, పెట్టుబడులకు శ్రీకారం
- యూఏఈ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పై యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభం
- స్ఫియర్ అబుదాబి అంటే ఏమిటి? డిజిటల్ కాన్వాస్గా యాస్ ఐలాండ్..!!
- సాహ్ల్ యాప్ ద్వారా కొత్త సివిల్ ఐడి ఇంటిగ్రేషన్ సర్వీస్..!!
- నలుగురు బంగ్లాదేశీయులు మృతి..మిస్టరీని ఛేదించిన పోలీసులు..!!
- మెర్యాల్ వాటర్పార్క్ బీచ్ వద్ద సమ్మర్ స్ప్లాష్..!!
- బహ్రెయిన్–కువైట్ ప్రాజెక్ట్ 46శాతం పూర్తి..!!
- కస్టమ్స్ యూనియన్ పురోగతిపై GCC ఆర్థిక కమిటీ సమీక్ష..!!
- భారత్లో వివిధ రంగాల్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు యూఏఈ అంగీకారం









