'సైబర్‌ క్రైం' ఎదుట హాజరు కానున్న ఆర్జీవీ!

- December 16, 2019 , by Maagulf
'సైబర్‌ క్రైం' ఎదుట హాజరు కానున్న ఆర్జీవీ!

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశముంది. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి వాడారని కేఏ పాల్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న(ఆదివారం) సాయంత్రం ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com