'సైబర్ క్రైం' ఎదుట హాజరు కానున్న ఆర్జీవీ!
- December 16, 2019
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశముంది. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని కేఏ పాల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న(ఆదివారం) సాయంత్రం ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







