యూఏఈ బ్రాండ్ లోగో ఎంపిక కోసం ఆన్ లైన్ ఓటింగ్
- December 18, 2019
యూఏఈ ఇమేజ్ చాటిచెప్పేలా లోగో సెలక్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఈ లోగో ఎంపికలో మీరు కూడా భాగస్వామ్యం కావొచ్చు. మీరు ఎంపిక చేసే లోగో రాబోయే 50 ఏళ్లు యూఏఈ బ్రాండ్ కు చిహ్నంగా ఉండబోతోంది. లోగో ఎంపిక కోసం యూఏఈ వాసులు ఆన్ లైన్ ఓటింగ్ లో పాల్గొని బెస్ట్ లోగోను ఎంపిక చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఓట్లు పొందిన లోగోను ఫైనల్ చేస్తారు. యూఏఈ బ్రాండ్ సూచించేలా మూడు లోగో డిజైన్లకు ఆన్ లైన్ లో ఓటింగ్ చేపట్టారు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు www.nationbrand.ae వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. యూఏఈ ప్రధాని 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' ఈ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. యూఏఈ ప్రతిష్టను చాటేలా లోగోను ఎంపిక చేసేందుకు ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలని షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







