యూఏఈ బ్రాండ్ లోగో ఎంపిక కోసం ఆన్ లైన్ ఓటింగ్
- December 18, 2019
యూఏఈ ఇమేజ్ చాటిచెప్పేలా లోగో సెలక్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఈ లోగో ఎంపికలో మీరు కూడా భాగస్వామ్యం కావొచ్చు. మీరు ఎంపిక చేసే లోగో రాబోయే 50 ఏళ్లు యూఏఈ బ్రాండ్ కు చిహ్నంగా ఉండబోతోంది. లోగో ఎంపిక కోసం యూఏఈ వాసులు ఆన్ లైన్ ఓటింగ్ లో పాల్గొని బెస్ట్ లోగోను ఎంపిక చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఓట్లు పొందిన లోగోను ఫైనల్ చేస్తారు. యూఏఈ బ్రాండ్ సూచించేలా మూడు లోగో డిజైన్లకు ఆన్ లైన్ లో ఓటింగ్ చేపట్టారు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు www.nationbrand.ae వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. యూఏఈ ప్రధాని 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' ఈ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. యూఏఈ ప్రతిష్టను చాటేలా లోగోను ఎంపిక చేసేందుకు ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలని షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









