యూఏఈ బ్రాండ్ లోగో ఎంపిక కోసం ఆన్ లైన్ ఓటింగ్
- December 18, 2019
యూఏఈ ఇమేజ్ చాటిచెప్పేలా లోగో సెలక్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఈ లోగో ఎంపికలో మీరు కూడా భాగస్వామ్యం కావొచ్చు. మీరు ఎంపిక చేసే లోగో రాబోయే 50 ఏళ్లు యూఏఈ బ్రాండ్ కు చిహ్నంగా ఉండబోతోంది. లోగో ఎంపిక కోసం యూఏఈ వాసులు ఆన్ లైన్ ఓటింగ్ లో పాల్గొని బెస్ట్ లోగోను ఎంపిక చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఓట్లు పొందిన లోగోను ఫైనల్ చేస్తారు. యూఏఈ బ్రాండ్ సూచించేలా మూడు లోగో డిజైన్లకు ఆన్ లైన్ లో ఓటింగ్ చేపట్టారు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు www.nationbrand.ae వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. యూఏఈ ప్రధాని 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' ఈ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. యూఏఈ ప్రతిష్టను చాటేలా లోగోను ఎంపిక చేసేందుకు ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలని షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







