ఒమన్లో 40 మందికి పైగా వర్కర్స్ అరెస్ట్
- December 18, 2019
మస్కట్: ది మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 40 మందికి పైగా కార్మికుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ ఖువైర్ ప్రాంతంలో 42 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు స్టోర్స్లో నిబంధనలను ఉల్లంఘించి వీరు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్లపై కార్లను వాష్ చేయడం, రోడ్లపై చేపల్ని విక్రయించడం వంటివి నిందితులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







