ఒమన్లో 40 మందికి పైగా వర్కర్స్ అరెస్ట్
- December 18, 2019
మస్కట్: ది మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 40 మందికి పైగా కార్మికుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ ఖువైర్ ప్రాంతంలో 42 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు స్టోర్స్లో నిబంధనలను ఉల్లంఘించి వీరు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్లపై కార్లను వాష్ చేయడం, రోడ్లపై చేపల్ని విక్రయించడం వంటివి నిందితులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!









