ఒమన్లో 40 మందికి పైగా వర్కర్స్ అరెస్ట్
- December 18, 2019
మస్కట్: ది మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 40 మందికి పైగా కార్మికుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ ఖువైర్ ప్రాంతంలో 42 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు స్టోర్స్లో నిబంధనలను ఉల్లంఘించి వీరు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్లపై కార్లను వాష్ చేయడం, రోడ్లపై చేపల్ని విక్రయించడం వంటివి నిందితులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!