ఒమన్లో 40 మందికి పైగా వర్కర్స్ అరెస్ట్
- December 18, 2019
మస్కట్: ది మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 40 మందికి పైగా కార్మికుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ ఖువైర్ ప్రాంతంలో 42 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు స్టోర్స్లో నిబంధనలను ఉల్లంఘించి వీరు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్లపై కార్లను వాష్ చేయడం, రోడ్లపై చేపల్ని విక్రయించడం వంటివి నిందితులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







