సౌదీలో యూనివర్సిటీ బిల్డింగ్ కూలి ఇద్దరు మృతి; 13 మందికి గాయాలు
- December 18, 2019
సౌదీ అరేబియాలోని రియాద్ లో విషాదం చోటుచేసుకుంది. రియాద్ లోని అల్ మారెఫా యూనివర్సిటీ బిల్డింగ్ కుప్పకూలటంతో ఇద్దరు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ అధికారులు ఘటన స్థలానికి సహాయక బృందాలను తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలుపలికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే..శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉండే అవకాశాలు ఉండటంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాట్లు సివిల్ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ ఎల్ హమ్మది తెలిపారు.
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









