ఆరు నెలలుగా కువైట్ వెలుపల నివసిస్తున్న కువైటీలపై ఇన్వెస్టిగేషన్
- December 23, 2019
కువైట్: స్టూడెంట్స్, బిజినెస్మేన్, పేషెంట్స్ మినహా కువైటీలు ఎవరైనా దేశం వెలుపల వరుసగా 6 నెలలు వుంటే, వారిని ఇన్వెస్టిగేషన్కి రిఫర్ చేస్తారు. విచారణలో, దేశం వెలుపల వారు ఎందుకు వుండాల్సి వచ్చిందో ప్రశ్నిస్తారు. సెక్యూరిటీ సోర్సెస్ ఈ మేరకు స్పష్టతనిచ్చినట్లుగా మీడియాలో కథనాలు కన్పిస్తున్నాయి. కువైట్ వెలుపల ఎక్కువ కాలం వుంటోన్న కువైటీ సిటిజన్స్, అతివాద భావజాలానికి గురవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అలా కువైట్ వెలుపల ఆరు నెలల కంటే ఎక్కువ కాలం వున్నప్పుడు, వారు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా వుంటే సమస్య వుండదనీ, లేదంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి వారిని రిఫర్ చేయడం జరుగుతందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







