ఒమన్లో తనిఖీలు నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ
- December 24, 2019
మస్కట్: ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలపై తనిఖీలు నిర్వహించడం ద్వారా ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ భావిస్తోంది. ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ - ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చట్టానికి అనుగుణంగా, ప్రయాణీకుల్ని తరలించే ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు అలాగే గూడ్స్ తరలించే ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలూ, ఇండవిడ్యువల్స్, కంపెనీస్పై చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేందుకు వీలుగా ఫ్రేమ్వర్క్ సిద్ధం చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ మేరకు ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఓనర్స్కి మినిస్ట్రీ ఆహ్వానం పలికింది. ఎలాంటి ఉల్లంఘనలకు తావివ్వకుండా రెగ్యులేషన్స్పై అవగాహన కలిగి వుండాలనీ, సనద్ ఆఫీసులు లేదా అమ్మాన్ పోస్ట్ వంటి వాటి ద్వారా రెగ్యులేషన్స్ని ఇతర వివరాల్నీ తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







