పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉల్లంఘన: 500 దిర్హామ్ల జరీమానా
- December 24, 2019
అబుదాబీ పోలీస్, సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయడం జరిగింది. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వని వాహనాలపై జరీమానా విధించే అంశానికి సంబంధించి ఈ వీడియోలో స్పష్టతనిచ్చారు. ఓ ఎస్యూవీ, పెడెస్ట్రియన్ క్రాసింగ్పై పాదచారులకు అవకాశం ఇవ్వకపోగా, దాని వెనుక వున్న వాహనం మాత్రం, పాదచారులకు గౌరవాన్నిచ్చింది. పాదచారులకు అవకాశమివ్వని వాహనంపై 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు అబుదాబీ పోలీస్ పేర్కొంది. అలాగే ఈ ఉల్లంఘనకు 6 బ్లాక్ పాయింట్స్ని అదనంగా జోడిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









