పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉల్లంఘన: 500 దిర్హామ్ల జరీమానా
- December 24, 2019
అబుదాబీ పోలీస్, సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయడం జరిగింది. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వని వాహనాలపై జరీమానా విధించే అంశానికి సంబంధించి ఈ వీడియోలో స్పష్టతనిచ్చారు. ఓ ఎస్యూవీ, పెడెస్ట్రియన్ క్రాసింగ్పై పాదచారులకు అవకాశం ఇవ్వకపోగా, దాని వెనుక వున్న వాహనం మాత్రం, పాదచారులకు గౌరవాన్నిచ్చింది. పాదచారులకు అవకాశమివ్వని వాహనంపై 500 దిర్హామ్ల జరీమానా విధిస్తున్నట్లు అబుదాబీ పోలీస్ పేర్కొంది. అలాగే ఈ ఉల్లంఘనకు 6 బ్లాక్ పాయింట్స్ని అదనంగా జోడిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







