యూఏఈ:ఉల్లంఘనలకు పాల్పడుతున్న స్టోర్ మూసివేత
- December 27, 2019
యూఏఈలోని ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న దరిమిలా, దాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది అధికార యంత్రాంగం. అబుదాబీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ, బకాలా టాప్ సేవ్ మోర్ ఎల్ఎల్సి స్టోర్ని హెల్త్ సంబంధిత ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. స్టోర్లో హైజీన్ కండిషన్స్ని మెరుగుపర్చేదాకా మూసివేస్తున్నట్లు వెల్లడించింది అధికార యంత్రాంగం. పెద్దయెత్తున ఫ్రోజెన్ ప్రోడక్ట్స్ని ఫ్రీజర్స్ మరియు రిప్రిజిరేటర్స్లో సదరు స్టోర్ నిల్వ చేస్తోంది.. అదీ అపరిశుభ్ర వాతావరనంలో. లైసెన్స్ని సైతం సదరు స్టోర్ రెన్యువల్ చేయించుకోలేదు. జూన్, సెప్టెంబర్, అక్టోబర్ మరియు డిసెంబర్లలో ఈ స్టోర్కి హెచ్చరికలు జారీ చేసినా నిర్వహకులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







