కంప్యూటర్ వైరస్పై యూఏఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ హెచ్చరిక
- December 27, 2019
దుబాయ్:ది టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA), 'ఎమోటెట్' పేరుతో కంప్యూటర్లపై ఎటాక్ చేస్తోన్న వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. బల్క్ స్పామ్ మెయిల్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు టిఆర్ఎ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమోటెట్ తొలిసారిగా 2014లో వెలుగు చూసింది. వ్యక్తిగత కంప్యూటర్లలోకి చొరబడి విలువైన సమాచారాన్ని ఈ వైరస్ తస్కరిస్తోంది. ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే స్పామ్ లింక్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించవద్దని టిఆర్ఎ హెచ్చరించింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







