కువైట్:చోరీకి పాల్పడిన ఆసియా మహిళ..కేసు నమోదు
- December 27, 2019
కువైట్:పనిచేసే ఇంట్లోనే చోరికి పాల్పడిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కువైట్ లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్రాస్లెట్, రింగ్ తీసుకొని పారిపోయినట్లు ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కువైట్ వుమెన్ హవాల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసియా కంట్రీస్ కు చెందిన లేడీ తాము ఇంట్లో లేనప్పుడు చోరీకి పాల్పడిందని కంప్లైట్ లో స్పష్టం చేసింది. లేడీ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎసియన్ వుమెన్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..