కువైట్:చోరీకి పాల్పడిన ఆసియా మహిళ..కేసు నమోదు
- December 27, 2019
కువైట్:పనిచేసే ఇంట్లోనే చోరికి పాల్పడిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కువైట్ లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్రాస్లెట్, రింగ్ తీసుకొని పారిపోయినట్లు ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కువైట్ వుమెన్ హవాల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసియా కంట్రీస్ కు చెందిన లేడీ తాము ఇంట్లో లేనప్పుడు చోరీకి పాల్పడిందని కంప్లైట్ లో స్పష్టం చేసింది. లేడీ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎసియన్ వుమెన్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







