ఇసుక దొంగతనం: వ్యక్తికి మూడేళ్ళ జైలు
- December 28, 2019
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది. ఇసుకని దొంగతనం చేస్తున్నందుకు, అలాగే స్టోన్స్ని దొంగతనం చేస్తున్నందుకు నిందితుడికి జైలు శిక్ష విధించారు. నిందితుడు వాటిని ఓ ప్లాట్ నుంచి దొంగిలించి 500,000 బహ్రెయినీ దినార్స్కి విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రాపర్టీని లీజ్కి తీసుకుని నిందితుడు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేసిన పోలీసులకు విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఫిర్యాదు చేసే సమయంలోనే నిందితుడు పారిపోగా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







