బహ్రెయిన్ లో న్యాయవాదులకు హెచ్చరిక
- December 28, 2019
బహ్రెయిన్:ఫస్ట్ హై అప్పీల్స్ కోర్ట్ చీఫ్, పలువురు న్యాయవాదులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తమ క్లయింట్లకు సంబంధించిన కేసుల విషయమై సదరు లాయర్లు ఖచ్చితమైన అవగాహన లేకుండా న్యాయస్థానాలకు వస్తున్నారని పేర్కొన్న కోర్టు చీఫ్, సరైన హోమ్ వర్క్ చేసుకుని రావాలంటూ హెచ్చరించారు. క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ రాతపూర్వకంగా అలాగే వెర్బల్లీ సరిగ్గా వుండాలని ఈ సందర్భంగా కోర్టు చీఫ్ పేర్కొన్నారు. ఇదే తప్పిదం ఇంకోసారి పునరావృతం కాకూడదని కూడా హెచ్చరించిన కోర్టు చీఫ్, ఓ న్యాయవాదికి 100 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







